Breaking News

పొలంలో వరి నాట్లు వేస్తున్న బీహార్ యువకులు

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: స్థానిక నగరపాలక సంస్థ లో ,సంస్థ పరిధిలోని వార్డులలో, అలాగే మండల పరిధి లోని గ్రామాలలో రైతులు ముమ్మ రంగ వరి నాట్లు వేస్తున్న తరుణంలో బీహార్,...

భగవత్ గీతా పుస్తకాలను వక్రీకరించినా వారిపై ఫిర్యాదు..

హిందూ గ్రంథాలను వక్రీకరించి అమ్ముతున్న వారిని నమ్మకండి కర్ణకంటి రవీందర్ కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని అంటున్న హిందు సంఘాలు మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మంచిర్యాలలోని పట్టణ ప్రధాన...

వృద్ధురాలు అదృశ్యం..

మన ప్రగతి న్యూస్/ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామానికి చెందిన మడ్డి కొము రయ్య భార్య విజయ (70) శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయం లో హాస్పిటల్ కి వెళ్లి...

ప్రగతిశీల యువజన సంఘం పిఎల్వై ఆధ్వర్యంలో ఘనంగా195 సావిత్రిబాయి పూలే జయంతి

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహం లో ఘన నివాళులు అర్పించడం జరిగింది,ఈ సందర్భంగా. జేఏసీ నాయకులు అడ్వకేట్ మధుసూదన్ బాబు,...

జనసేన తరఫున నాలుగో వార్డు విజయం

కొవ్వూరి భార్గవికి పవన్ కళ్యాణ్ అభినందనలు మన ప్రగతి న్యూస్ /ఏన్కూర్ ఏన్కూర్ మండలం తూతక్కలింగన్నపేట గ్రామపంచాయతీలో జనసేన పార్టీ తరఫున నాలుగో వార్డులో పోటీ చేసిన కొవ్వూరి భార్గవి విజయం సాధించిన సందర్భంగా...

యూరియా అప్ తీసుకొచ్చి రైతులను మరోసారి మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో రైతుబందు మాజీ అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా అందించడంలో మరోసారి విఫలమైందని....

మల్లవరం లో పుట్టిన రోజు జరుపుకున్న :ఎర్రి నరసింహారావు

మన ప్రగతి న్యూస్ /తల్లాడ స్థానిక తల్లాడ మండలం మల్లవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు పొంగిలేటి ముఖ్య అనుచరుడు ఎర్రి నరసింహారావు పుట్టినరోజు సొంత గ్రామంలో అభిమానుల మధ్య కుటుంబ సభ్యులతో జరుపుకోవడం...

మాజి ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన వడ్డేపల్లి మాజి జడ్పిటిసి

మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని కర్నూలులోని డాక్టర్ అబ్రహం నివాసంలో తనయుడు అలంపూర్ నియోజకవర్గంలో యూత్ కి రాజకీయ అవకాశాలు రావాలని కోరే నాయకుడు ఫ్యూచర్ పొలిటికల్ లీడర్...

శ్రీమతి సావిత్రి భాయి ఫూలే జయంతి కార్యక్రమంలో బిజెపి నాయకులు

మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ : తొలి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా హక్కుల కోసం, సాధికారత కోసం పోరాడి విజయం సాధించిన శ్రీమతి సావిత్రి భాయి ఫూలే 195వ జయంతి నివాళులు అర్పించిన...

ప్రథమ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జయంతి వేడుకలు..

ఘనంగా నిర్వహించిన జై భీమ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, విష్డం స్టడీ సెంటర్. ముఖ్య అతిధిగా హాజరైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.దొడ్డి భద్రయ్య. మన ప్రగతి న్యూస్/ పినపాక నియోజక వర్గ ప్రతినిది:...