Breaking News

కామారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ తో పాటు నాయకులు

ఝాన్సీ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ లో చేరిక మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం గ్రామ మాజీ సర్పంచ్ చింత సోమయ్య తో పాటు నాయకులు చింత యాదగిరి సాయి తో...

అమూల్యమైన ఓటుతోఆశీర్వదించి గెలిపించండి

రఘునాథపల్లి సర్పంచ్ అభ్యర్థి శాడ భాగ్య తాజా మాజీ వార్డు మెంబర్ టూత్ పేస్టు గుర్తుకు ఓటు వేయండి మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : రఘునాథపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన...

సీత్య తండాలో బిఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ

ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో 25 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరిక మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: స్థానిక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున ఆ పార్టీ నాయకులు జలకిస్తున్నారు. బుధవారం జనగామ జిల్లా...

జీవో 121ని సవరించాలి 

అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి  జీవో 577 ప్రకారం వేతనాలు చెల్లించాలి  అర్చక ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ డివిఆర్ శర్మ  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: రాష్ట్రంలో అర్చక ఉద్యోగులకు నష్టం కలిగే విధంగా...

సమన్వయంతో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు 

జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అన్ని రాజకీయ పార్టీల తో పాటు ప్రజల సహకారంతోసమన్వయంతో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టామని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్...

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టాలి 

రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్  మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత...

పారదర్శకంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను చేపట్టాలి 

రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవి కిరణ్  మనప్రగతిన్యూస్/పాలకుర్తినియోజకవర్గం ప్రతినిధి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు రవికిరణ్ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ రెండో సాధారణ ఎన్నికల్లో భాగంగా మూడో విడత...

నర్సంపేట ప్రజలకు హిందూ సమాజానికి సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పిన తర్వాతే నర్సంపేటలో పర్యటించాలి

డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మన ప్రగతి న్యూస్ /నర్సంపేట నర్సంపేట పట్టణ విలేకరుల సమావేశంలో డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ….. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి...

హిందువులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి

బిజెపి నర్సంపేట పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ మన ప్రగతి న్యూస్/ నర్సంపేట బీజేపీ రాష్ట్ర , జిల్లా పార్టీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్...

యాసంగి సీజన్ లో ఎరువులకు ఎలాంటి ఇబ్బందులుఉండవు

ఎరువుల కేంద్రాల ఏర్పాటుతో సత్ఫలితాలు  రైతులకు రవాణ ఖర్చులు తగ్గించేందుకు కృషి  రైతులకు సరిపడా యూరియా  వ్యవసాయ శాఖ ఉపసంచాలకులు పరశురాం నాయక్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: యాసంగి సీజన్ లో రైతులకు ఎరువుల...