Breaking News

ఎన్ జా జాడెన్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ నూతన వంగడాల క్షేత్ర ప్రదర్శన

_85 సంవత్సరాలు చరిత్ర కలిగిన కంపెనీ, _ప్రపంచంలో 90 దేశాలలో కంపెనీ కార్యకలాపాలు కొనసాగింపు మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి: ములుగు మండలం వాగునూతి గ్రామంలో ఎన్ జా జాడెన్ ఇండియా కంపెనీ...

మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగానికి 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా తప్పనిసరి

-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఈ నెల 11 తేదీన జరగనున్న జిల్లాలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, చొప్పదండి,హుజురాబాద్,జమ్మికుంట...

దొంగతనం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

30 తులాల వెండి ఆభరణాలు రికవరీ మన ప్రగతి న్యూస్/వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ:బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను...

[2/10, 7:30 PM] Bodan Pochampelly Press: ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించిన కలెక్టర్

నగరపాలక సంస్థ 2వ సాధారణ ఎన్నికలకు అంతా సిద్ధం మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్:   కరీంనగర్ జిల్లాలో 66 డివిజన్లలో  మొత్తం 3,40,580 ఓటర్లు,మహిళా ఓటర్లు 1,70,858 మంది ఉన్నారు.పురుష ఓటర్లు 1,69,679 మంది...

మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: మండల పరిధిలోని ఇంద్రి యాల గ్రామానికి చెందిన జి .వీర నాయక్ గుండె పో టు తో ఆకస్మిక మృతి చెం దినందున ఇతని కుటుం బానికి...

పశువులకు ఉచిత వైద్య శిబిరం

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం ఆర్ఖండ్ల గ్రామ సర్పంచ్ పవన్,మండల పశువైద్యాధికారి డాక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.ఈ మేరకు 80 పశువులకు గర్భ నివారణ మందులు,22 దూడలకు నత్తల...

కుషాయిగూడలో యువతి అదృశ్యం

మన ప్రగతి న్యూస్ / కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఉద్యోగానికి వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలి హెచ్‌బీ...

గోగికార్ శివకుమార్ జన్మదిన సందర్భంగా కాప్రా డివిజన్‌లో విస్తృత సేవా కార్యక్రమాలు

వందల మందికి చీరల పంపిణీప్రజాసేవే లక్ష్యంగా ముందుకు – శివకుమార్ మన ప్రగతి న్యూస్ / కాప్రా, మేడ్చల్ జిల్లా స్టాపర్ : కాప్రా డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు, ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే...

సర్పంచ్ గా ఓడినా.. ప్రజల గుండెలో నిలిచిన అభ్యర్థి

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గాజుల మహేష్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు.గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.5వేలు,ఎవరైనా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.స్వల్ప...

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాలకు మహర్దశ

-బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం నుండి పాపయ్య పల్లె వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బిజెపి మండల అధ్యక్షుడు, కేశవపట్నం ఎంపీటీసీ-2 ఏనుగుల అనిల్...