Breaking News

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా దావతే ఇఫ్తార్ కార్యక్రమం

ముస్లిం సోదరులకు పోలీస్ శాఖ తరుపున రంజాన్ శుభాకాంక్షలు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ మన ప్రగతి న్యూస్ నల్గొండ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణ కేంద్రంలో జిల్లా...

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : మక్కల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి లోయలో పడి గాయాల పాలైన క్షతగాత్రులను టి పి సి సి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించి...

పంతంగి టోల్ గేట్ వద్ద అక్రమ గంజాయి పట్టివేత

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి-65 పంతంగి టోల్ గేట్ వద్ద ఆటోలో తరలిస్తున్న 60.685 కిలోల ఎండు గంజాయి పట్టుబడింది.ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ. శ్రీనివాస్...

కేజీబీవీ లకు కేటాయించిన బడ్జెట్ వినియోగించాలి.

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు మనప్రగతి న్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కేజీబీవీలకు కేటాయించిన బడ్జెట్ను పూర్తిగా వినియోగించి మౌలిక సదుపాయాలు కల్పించాలని గద్వాల కలెక్టర్...

మున్సిపల్ అభివృద్ధికి సహకరించండి

మున్సిపల్ ల్లో జనరల్ బాడీ సమావేశం హాజరైన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి : మున్సిపల్ అభివృద్ధికి అందరు సహకరించి పని చెయాలనీ దేవరకద్ర ఎమ్మెల్యే...

వేములవాడలో హోటళ్లపై ఆకస్మిక ఫుడ్ తనిఖీలు

ఆహార నాణ్యతపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష ఫోకస్ కుళ్లిన ఆహార విక్రయాలపై కఠిన హెచ్చరిక మన ప్రగతి న్యూస్ /వేములవాడ: వేములవాడ పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీల్లో మంగళవారం ఫుడ్...

ఉచిత పశువైద్య శిబిరం.

మన ప్రగతి న్యూస్/ గుండాల ప్రతినిధి : పశు గణనాభివృద్ధి - పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గుండాల మండలంలోని తుర్కల శాపురం గ్రామంలో మంగళవారం పశువులకు గాలికుంటు నివారణ టీకాలను పంపిణీ చేశారు. ఈ...

ముస్త్యాలపల్లిలో త్రాగునీటి ముందస్తు ఎద్దడి చర్యలు..

చేతి పంపులకు మరమ్మతులు చేయించిన సర్పంచ్ వెంకటేష్.. మన ప్రగతి న్యూస్/నడికూడ: వేసవికాలం దృష్టా ప్రజలకు నీటి సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నామని నడికూడ మండలం ముస్త్యాలపల్లి గ్రామ సర్పంచ్ మేకమల్ల వెంకటేష్ అన్నారు....

ఆత్మహత్యకు పాల్పడిన వృద్ధుడు

మన ప్రగతి న్యూస్/ వీణవంక: వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన గిరవేన రాజయ్య (80) వృద్ధుడు సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో తన స్వగృహంలో ఉరేసుకొని ఆత్మ హత్య పాల్పడినట్లు గ్రామస్థులు...

వేములవాడలో పారిశుద్ధ్యానికి కొత్త వాహనాలు ప్రారంభం

రూ.21.50 లక్షలతో 2 ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్ ట్రాలీ కొనుగోలు మన ప్రగతి న్యూస్ /వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచేందుకు కొనుగోలు చేసిన కొత్త వాహనాలను సోమవారం...