Breaking News

ప్రజావాణికి 106 ఫిర్యాదులు

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ...

హసీనా మరణ శిక్ష ను ఖండిస్తున్నాం సామాజిక విప్లవ కారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్.

మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాలజిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనాకుమరణ శిక్ష విధించడం కక్ష సాధింపు చర్య అని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు.. ప్రభుత్వం...

మంత్రి సురేఖను కలిసిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

మనప్రగతిన్యూస్/ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: పాలకుర్తి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను సోమవారం హైదరాబాద్ లో మంత్రి సురేఖను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల...

సోమన్న ఆలయ అభివృద్ధికి కృషి

శ్రీ సోమేశ్వరస్వామి ఆలయంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు మనప్రగతిన్యూస్/ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి : శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని టి పి సి సి ఉపాధ్యక్షురాలు...

పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదు…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లీగల్ పోక్సో కేసులో వ్యక్తికి జీవిత ఖైదీ మరియు 10 వేల రూపాయలు విధిస్తూ కొత్తగూడెం...

వయోవృద్ధుల సంరక్షణ చట్టంపై అవగాహన

బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మన ప్రగతి న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాపర్: శ్రీ సత్య సాయి సమాజ సేవా ట్రస్ట్, రైటర్ బస్తీ కొత్తగూడెం లో జిల్లా న్యాయ సేవాదికార...

సౌది అరేబియా ప్రమాదం..ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి..

మృతుల కుటుంబాలకు సాను భూతి తెలియజేసిన ప్రధాని. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష.. సౌదీ ప్రభుత్వంతో మన అధికారులు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడి. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి : సౌదీ అరేబియాలో...

కారు ఢీ కొని పాదాచారుడు మృతి..

వివరాలు వెల్లడించిన ఎస్ఐ. సతీష్. మన ప్రగతి న్యూస్/నల్గొండ/కేతేపల్లి: హైవే పై రోడ్డు దాటే క్రమంలో.. పాదాచా రుడుని కారు ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన.. సోమవారం ఉద యం నల్గొండ...

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి! నలుగురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన గడ్డి గట్టయ్య కేశవ...

సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదంపై మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు ప్రగాఢ సంతాపం

మన ప్రగతి న్యూస్/ ఖమ్మం జిల్లా సౌదీ అరేబియాలో జరిగిన దుర్ఘటనలో హైదరాబాద్‌కు చెందిన పలువురు యాత్రికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని బీఆర్‌ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ...