Breaking News

వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ – జిల్లా కలెక్టర్‌తో సమావేశం

అభివృద్ధి ప్రతిపాదనలు, ప్రజా సమస్యలపై విస్తృత చర్చ మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని వైరా ఎమ్మెల్యే శ్రీ రాందాస్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గానికి సంబంధించిన...

సిరిసిల్ల జిల్లా ఆటో డ్రైవర్లకు రూ.5′ లక్షల బీమా

_ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆటో అన్నలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిన రూ.24 వేల బాకీ...

గాయపడిన వానరాన్ని కాపాడిన కానిస్టేబుల్ నరేష్ – పలువురి ప్రశంసలు

మన ప్రగతి న్యూస్ / తల్లాడ: తల్లాడ పోలీస్ స్టేషన్ సమీపంలో వానరాల గుంపులో చోటుచేసుకున్న గొడవలో ఒక వానరం తీవ్రంగా గాయపడింది. రక్తస్రావంతో బాధపడుతున్న వానరాన్ని గమనించిన తల్లాడ పోలీస్ కానిస్టేబుల్ తేజావత్...

గంజాయి టెస్ట్… స్పాట్లోనే రిజల్ట్స్!

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గంజాయి పై ఉక్కు పాదం మోపుతుంది. రాష్ట్రంలో గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్న వారిని యూరిన్ టెస్ట్...

భూ చట్టాలపై రైతులకు అవగాహన ఉండాలి

భూమి హక్కు పరీక్షలు చేయించుకోవాలి రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు భూమి సునీల్ మనప్రగతిన్యూస్ పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: భూ చట్టాలపై రైతులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర రైతు సంక్షేమ...

మోడల్ స్కూల్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ ల పంపిణీ

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండల కేంద్రంలో మోడల్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్ష ప్యాడ్ల ను గంగిశెట్టి మదనమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందించారు.ట్రస్ట్ సభ్యులు జగదీష్,పాఠశాల ప్రిన్సిపల్ కే.ప్రభాకర్...

సీఎంఆర్ రిలీఫ్ చెక్కుల అవకతవకల పై ఫిర్యాదు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన చింతం తిరుపతి,గుర్రం రమేష్,బొజ్జ లింగయ్య, కర్రె శ్రీనివాస్, కేతిరి శ్రీనివాసరెడ్డి లకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కొందరు అక్రమార్కులు అవకతవకలు...

సీఎంఆర్ రిలీఫ్ చెక్కుల అవకతవకల పై ఫిర్యాదు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన చింతం తిరుపతి,గుర్రం రమేష్,బొజ్జ లింగయ్య, కర్రె శ్రీనివాస్, కేతిరి శ్రీనివాసరెడ్డి లకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కొందరు అక్రమార్కులు అవకతవకలు...

ప్రజావాణికి 106 ఫిర్యాదులు

మనప్రగతిన్యూస్ /జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బి.యం. సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ...

హసీనా మరణ శిక్ష ను ఖండిస్తున్నాం సామాజిక విప్లవ కారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్.

మనప్రగతిన్యూస్/ జోగులాంబ గద్వాలజిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లాలోని బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి హసీనాకుమరణ శిక్ష విధించడం కక్ష సాధింపు చర్య అని సామాజిక విప్లవకారుడు డాక్టర్ ప్రేమ్ కుమార్ అన్నారు.. ప్రభుత్వం...