Breaking News

వేములవాడలో దారులన్నీ భీమన్న గుడివైపే. భక్తులు ఇక్కట్లు…

_ దర్శనం టికెట్లు బ్లాక్ లో అమ్ముతున్నార _ ఆలయ సిబ్బందిపై భక్తులు అగ్రహం మన ప్రగతి న్యూస్ /వేములవాడ : వేములవాడలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు వేములవాడ భీమేశ్వరాలయానికి...

రెండు బైకులు ఢీ.. ఇద్దరికీ గాయాలు

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికీ గాయాలైన ఘటన శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఆముదాలపల్లికి చెందిన కందుల రాజు తిమ్మాపూర్ వివాహ వేదికకు హాజరై...

పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం..

మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..! సీఎం ఎవరనేదానిపై అధికారికం గా ఇప్పటికీ వెలువడని ప్రకటన.. మన ప్రగతి న్యూస్/ ప్రత్యేక ప్రతినిధి: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం...

మరో అల్ప పీడనం… ఏపీలో రేపు, ఎల్లుండి పలు జిల్లాల్లో భారీ వర్షాలు..

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలకు హెచ్చరిక.. తిరుపతి, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన.. తీరం వెంబడి గంటకు 55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్...

మండల- మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ షురూ..

రేపటి నుంచి భక్తులకు స్వామి వారి దర్శనం.. ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకున్న భక్తులకే అనుమతి.. మన ప్రగతి న్యూస్/ప్రత్యేక ప్రతినిధి : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ తలుపులు నేడు ఆదివారం...

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సెలవులు..

మన ప్రగతి న్యూస్/ ప్రత్యేక ప్రతినిధి: ఏపీలో విద్యార్థులకు 9 రోజుల సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు పాఠశాలలకు విరామం. తెలంగాణలోనూ 6 రోజుల పాటు సెలవులు ఇచ్చే అవకాశం.జనవరిలో...

ఆగి ఉన్న లారీని ఢీకొన్న రాజధాని బస్సు ఇద్దరు ప్రయాణికుల మృతి పలువురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/ రఘునాథపల్లి జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రోడ్డుపై నిలిపిన ఇసుక లారీని వెనక నుంచి ఆర్టిసి రాజధాని బస్సు(TG...

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు..

మన ప్రగతి న్యూస్/నడికూడ: బాల్య వివాహాలపై అవగాహన సదస్సును నడికూడ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో శని వారం రోజున పంచాయతీ కార్యదర్శి బిక్షపతి అధ్యక్షతన గ్రామ స్థాయి బాల్య వివాహాల నిరోధం మరియు...

ఐకెపి కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్య శారద

మన ప్రగతి న్యూస్/ నల్లబెల్లి మండలంలోని ఐకెపి కేంద్రాలను జిల్లా కలెక్టర్ సత్య శారద ఆకస్మిక తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూరైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించాలని కోరారు....

భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు

మనప్రగతిన్యూస్/జోగులాంబ గద్వాల జిల్లా ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల లో స్టూడెంట్ కౌన్సిలర్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె.ఎస్.డి.రాజు ఆధ్వర్యంలో భరోసా సేవలు,షీ టీమ్ చైల్డ్...