Breaking News

విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.మంత్రి కొండ సురేఖ.

మన ప్రగతి న్యూస్/హత్నూర: ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు మెరుగైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని దేవదాయ అడవి శాఖామంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి కొండా సురేఖ అన్నారు. మండల కేంద్రమైన డాక్టర్ బి.ఆర్...

విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి.

గత ప్రభుత్వంతో పోల్చితే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు కాస్మెటిక్ చార్జీలను పెంచింది. మన ప్రగతి న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రతినిధి. హాస్టల్లో మెరుగైన సౌకర్యాలు పెంచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళల కృషి చేస్తుందని విద్యార్థులు...

జంట హత్యల కేసును చేదించిన సీఐ తిరుపతిరెడ్డి

మన ప్రగతి న్యూస్/తల్లాడ నేలకొండపల్లిలో నవంబర్ 27న జరిగిన జంట హత్యల కేసులో చాకచక్యంగా వ్యవహరించి, మర్డర్ మిస్టరీని త్వరగా ఛేదించినందుకు గాను, కారేపల్లి సిఐ బి. తిరుపతిరెడ్డి ని, శుక్రవారం ,ఖమ్మం పోలీస్...

గర్భిణీలు పోషక విలువలు కలిగిన పౌష్టికాహారం తీసుకోవాలి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట ప్రాజెక్టు పరిధిలోని నర్సంపేట ఫోర్ అంగన్వాడీ కేంద్రంలో ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇనిస్ట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్...

సి.ఎమ్. ఆర్.ఎఫ్.చెక్కులు పంపిణి చేసిన బోథ్ శాసనసభ్యులు.

మనప్రగతి న్యూస్ /నేరడిగొండ. బోథ్ నియోజకవర్గం లోని ఇచ్చోడా మండలనికి చెందిన అడిగాం (B)గ్రామానికి చెందిన పారుబాయి మహిళ కి 25.000 /-వేల చెక్కుని అలాగే 42000/తొడసాం మారుతీ కి శనివారం రోజున బి...

మహిళా పై చిరుత పులి దాడి.

మనప్రగతి న్యూస్ /తలమడుగు. ఆదిలాబాద్ జిల్లా లోని బజార్ హత్నూర్ మండలం లొ డెడ్రా గ్రామనికి చెందిన అర్కా బీంబాయి అనే మహిళా పై చిరుత పులి దాడి చేసి గాయపరచింది. శనివారం నాడు...

మన ప్రగతి న్యూస్ ఎఫెక్ట్

"చెత్త తీశారు.. ఎత్తడం మరిచారు"అనే శీర్షికతో వెలువడిన వార్తకు స్పందించిన అధికారులు మనప్రగతి న్యూస్ / నడికూడ : మనప్రగతి వెబ్ న్యూస్ లో శుక్రవారం వెలువడిన "చెత్త తీశారు.. ఎత్తడం మరిచారు" వార్త...

రైస్ మిల్ హమాలి కూలి రేట్లు పెంచాలి

కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం మన ప్రగతి న్యూస్/ నర్సంపేట రైస్ మిల్లులో పనిచేసే హమాలీ కార్మికుల కూలి రేట్లు పెంచాలని బి ఆర్ టి యు- ఏఐటీయూసీ కార్మిక సంఘాల అనుబంధ...

పార్లమెంట్ పై ముష్కరుల దాడిలో వీరమరణం పొందిన అమరులకు నివాళులు అర్పించిన ఎంపీ రవిచంద్ర

మన ప్రగతి న్యూస్ /వరంగల్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదుల దాడిలో అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.పాకిస్థాన్ ఐఏస్ఐ ప్రేరేపిత తీవ్రవాదులు 2001లో సరిగ్గా ఇదే రోజున (డిసెంబర్...

రెచ్చిపోతున్న రేషన్ మాఫియాపేదల బియ్యం గద్దల పాలు..!

రైస్ మిల్లులు, కోళ్ల పరిశ్రమలకు తరలింపు ఎల్లలు దాటుతున్న పేదల బియ్యం నిఘా కన్నుగప్పి దారి మళ్లుతున్న వేలాది క్వింటాళ్లు అడపాదడపా తనిఖీలు,కేసుల నమోదు తో సరిపెడుతున్న పోలీసులు అక్రమార్కులపై ఉక్కు పాదం మోపాలని...