Breaking News

పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించిన కేజీబీవీ హాస్టల్ ఇంచార్జ్.

మన ప్రగతి న్యూస్/ విశాఖపట్నం విశాఖపట్నం - జి. మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో పాఠశాలకు ఆలస్యంగా వచ్చారని హాస్టల్ ఇంచార్జ్ ప్రసన్న కుమారి ఏకంగా 15 మంది విద్యార్థినుల జట్టు కత్తిరించింది.పాఠశాలకు ఆలస్యంగా వచ్చినంత...

సినీ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కు గౌరవ డాక్టరేట్

మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ సౌత్ ఇండియా సినీ ప్రపంచంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా పేరు తెలియని వారు ఉండరు. హీరోగా ఎన్నో హిట్లు సాధించి హీరోగా తన స్టామినాను యావత్ సినీ...

బిఆర్ఎస్ ప్రముఖులతో కలిసి ఢిల్లీలో పలు కమిషన్స్ కు లగచర్ల బాధితుల ఫిర్యాదు

పాల్గొన్న పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మన ప్రగతి న్యూస్/ వరంగల్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావులు పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఢిల్లీలో జాతీయ మానవ...

మండలంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా కలెక్టర్

మన ప్రగతి / నర్మేట్ట : మండలంలో జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. నర్మేట్ట లో కుల ఘణన సర్వే ప్రక్రియ ను పరిశీలించారు. ఇంటి కుటుంబ సభ్యులను...

అధ్వానంగా నిజాంపేట్ – బాచుపల్లి రహదారి

గుంతలు పడి, కంకర తేలిన రోడ్లు తీవ్ర ఇబ్బంధులు పడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులు మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: నిత్యం నగరంలోని ఏదో ఓ...

ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాలను జయప్రదం చేయాలి 

తహసిల్దార్ శ్రీనివాస్  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేడు వరంగల్లో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ లను జయప్రదం చేయాలని తహసిల్దార్  పి.శ్రీనివాస్ మహిళలకు సూచించారు. సోమవారం మండల కేంద్రంలో గల ఐకెపి...

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన దేశానికే ఆదర్శం

వరంగల్  జరిగే విజయోత్సవ సభను విజయవంతం చేయాలి  లగచర్ల ఘటనను రాజకీయం చేస్తున్న బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్ర చేసేందుకే దిగజారుడు రాజకీయాలు  ప్రజా పాలనను చూసి ఓర్వలేకనే విమర్శలు  పాలకుర్తి ఎమ్మెల్యే...

నాలుగవ సారి జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్.

మన ప్రగతి న్యూస్/ మహబూబాబాద్ బ్యూరో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్ మహబూబాబాద్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో నూతన జిల్లా అధ్యక్షుడిగా ఇస్లావత్ లచ్చిరాం నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని...

72.62 శాతం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి. జిల్లా కలెక్టర్

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 72. 62 శాతం ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు....

లగచర్ల గిరిజన రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ రాస్తారోకో 

గిరిజనులపై కేసులను ఎత్తివేయాలి  మనప్రగతిన్యూస్/పాలకుర్తి: కొడంగల్ నియోజకవర్గ గిరిజన రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో మాజీ...