Breaking News

రామన్నపేట పట్టణానికి చెందిన కొప్పుల ఉజ్వలకు డాక్టరేట్

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట పట్టణానికి చెందిన కొప్పుల ఉజ్వల ఇంగ్లీషులో ఇంగ్లీష్ లిటరేచర్ లో పరిశోధన అంశము ఎక్స్‌ప్లోరింగ్ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ మరియు అకడమిక్ ఎక్సలెన్సీ ఆఫ్...

సూర్యపేట పట్టణ తాళ్లగడ్డ నందు పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం

సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి మన ప్రగతి న్యూస్ సూర్యపేటజిల్లా స్టాపర్ సూర్యాపేట పట్టణ కేంద్రం తాళ్లగడ్డ నందు పట్టణ పోలీసుల అధ్వర్యంలో ఎస్పి ఆదేశాల మేరకు...

నల్లగొండ 2 టౌన్ పోలిస్ స్టేషన్ పరిదిలో గీతాంజిలి అపార్ట్మెంట్ లో గల మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ సురేశ్ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన జిల్లా పోలీసు

జిల్లా యస్పీ శరత్ చంద్ర పవార్ ఐ‌పి‌ఎస్ మన ప్రగతి న్యూస్ నల్గొండజిల్లా స్టాపర్ తేది 11-04-2025 నాడు రాత్రి 10.30 గంటల సమయములో నల్లగొండ లోని రామగిరి లోని గీతాంజలి అపార్ట్మెంట్ లో...

,దృశ్యం, సినిమా తరహాలో తప్పించుకునే ప్రయత్నం

నిందితులను చాకచక్యంగా పట్టుకున్న నాగార్జున సాగర్ పోలీసులు మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ 2-04-2025 రోజున స్థానిక సత్యనారాయణ గుడి సమీపంలో కొందరు...

అభయ హస్తం కోసం ఎదురు చూపులు

రెండేళ్లుగా కోమాలోనే చిన్నారిఆదుకోవాలని ఓ తల్లి ఆవేదన మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్, నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ పరిధిలో నివాసం ఉంటున్న సిద్వంతి అనే మహిళ భర్త రెండున్నర ఏళ్ల...

మహాలక్ష్మి ట్రేడర్స్ లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తి సొత్తు స్వాదినం

--వివరాలు వెల్లడించిన డిఎస్పీ తిరుపతి రావు-- మన ప్రగతి న్యూస్/కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ఈ నెల 8 న అర్ధ రాత్రి సమయంలో కేసముద్రం మెయిన్ రోడ్ లోని ఏ మార్ట్ పక్కన...

అలిపిరిలోనే వసతి, కౌంటర్లు- ఇక బస్సుల్లోనే కొండపైకి, లైన్ క్లియర్..!! మన ప్రగతి న్యూస్/ తిరుపతి

తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో...

అలిపిరిలోనే వసతి, కౌంటర్లు- ఇక బస్సుల్లోనే కొండపైకి, లైన్ క్లియర్..!!

తిరుమలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. శ్రీవారి దర్శనం లో ఏఐ సాంకేతికత వినియోగానికి రంగం సిద్దమైంది. ఇందు కోసం ప్రతీ భక్తుడికి శాశ్వత ఐడీ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో...

నీర్నంల గ్రామంలో వడగండ్ల వాన

. అకాల వర్షానికి ఆగమైన రైతన్నలు . వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నంల గ్రామంలో మంగళవారం 6 గంటల సమయ సాయంకాల...

అయోధ్య రామాలయానికి బెదిరింపులు- భద్రత కట్టుదిట్టం చేసిన అధికారులు

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం అయోధ్య శ్రీరాముడికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భద్రత సిబ్బందిని పెంచి పహారా కాస్తున్నారు. అయితే, దీనిపై ఆలయ అధికారులు,...