Breaking News

సింగరేణి లో బెల్ట్ క్లీనింగ్ కాంట్రాక్టు వర్కర్స్కు సెమీ స్కిల్డ్ వేతనాలను పెంచాలి.

పిఎస్ సి డబ్ల్యూ యు. టి యు సి ఐ డిమాండ్ మన ప్రగతి న్యూస్ / సత్తుపల్లి ఆర్సీ సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ కు వేతనాలు పెంచాలని తదితర డిమాండ్లపై ప్రోగ్రెసివ్...

బీఆర్ఎస్ పిలుపు మేరకుతెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

మన ప్రగతి న్యూస్/హత్నూర: బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి ఆర్ పిలుపుమేరకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతం తో ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి మంగళవారం...

జనగామలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం

మన ప్రగతి న్యూస్ / జనగామబ్యూరో :బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం మార్పు చేసిన...

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం

మన ప్రగతి న్యూస్ నర్మేట :బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు మండల బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం...

కంబాలపల్లి పాఠశాలకు పూర్వ విద్యార్థుల సాయం …..

మన ప్రగతి న్యూస్/మహబూబాబాద్ బ్యూరో మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986- 87 బ్యాచ్ పూర్వ విద్యార్థి , ఉపాధ్యాయుడు రామ సహాయం శ్రీధర్ రెడ్డి చొరవతో ప్రస్తుతం 2024-2025...

బహుళార్థక ప్రాజెక్టు కు 70 వసంతాలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం జరిగి నేటికి 69 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం పైలాన్ పిల్లర్ దగ్గర ఉదయం చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఆధ్వర్యంలో...

జాతీయస్థాయి క్రీడలకు శోభన్ ఎంపిక అభినందనీయం 

క్రీడలతోపాటు విద్యలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి  మాజీ మంత్రి దయాకర్ రావు  మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి: జాతీయస్థాయి టెన్నిస్, వాలీబాల్ పోటీలకు గుగులోతు శోభన్ ఎంపిక కావడం అభినందనీయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్...

జెడ్ పి హెచ్ ఎస్ లో సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభం

మన ప్రగతి న్యూస్/సంగెం క్రీడలు శారీరక వ్యాయామానికి, ఉద్యోగ అవకాశాలకు దోహదపడుతాయిసంగెంమండల అభివృద్ధి అధికారి కె. రవీందర్సంగెం : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ క్రీడా పోటీలు...

-నిరుద్యోగం, వైద్యం, డ్రగ్స్సమస్యల పరిష్కారం ఈ నెల 16న చలో అసెంబ్లీ

-పి .వై. ఎల్ జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ వెల్లడి . -యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు. మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: నిరుద్యోగం, వైద్యం ,డ్రగ్స్...

ఉరివేసుకుని యువకుడు మృతి.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం మండలం కేంద్రంలోని అమీనాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం వేణుమాధవ్ కుమారుడు మహేశ్వరం కాళి దాసు(33) మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసు కున్నారు....