Breaking News

లేడీ అఘోరీకి బ్రేకులు వేసిన సిరిసిల్ల జిల్లా పోలీసులు

_ సిరిసిల్ల సరిహద్దుల్లో భారీ బందోబస్తుతో కట్టడి చేసిన పోలీసులు.. మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్న అఘోరీ రాజన్న సిరిసిల్ల జిల్లా...

శిథిలావస్థకు చేరిన ములకలపల్లి జిసిసి భవనం

వర్షం వస్తే బియ్యం తడిసి ముద్దావుతున్నాయి. జిసిసి భవనం లో ఎలుకలు చొరబడి శౌర్య విహారం. నూతన జిసిసి భవనం వెంటనే నిర్మించాలి మన ప్రగతి న్యూస్ /ములకలపల్లి. ములకలపల్లి: మండల కేంద్రంలోని ఉన్న...

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మన ప్రతి న్యూస్ /ఖమ్మం జిల్లా స్టాపర్ ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం,దిద్దుపూడి గ్రామానికి చెందిన అమర్లపూడి పెద్ద పుల్లయ్య, తెల్లవారుజామున అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికి...

ఢిల్లీలో జరిగే జాతీయ మహిళ సదస్సును జయప్రదం చేయండి

మన ప్రగతి న్యూస్/హత్నూర: ఈనెల 18 19 న ఢిల్లీలో జరిగే జాతీయ మహిళా సదస్సును విజయవంతం చేయాలని సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని దౌల్తాబాద్ లో బీసీ సంఘం మండల అధ్యక్షులు శ్రీశైలం...

సోషల్ మీడియా కోఆర్డినేటర్లకు ఐడి కార్డులు పంపిణీ

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలో రాష్ట్ర సోషల్ మీడియా చైర్మన్ మన్నేం సతీష్ ఆదేశాల మేరకు టీపీసీసీ సోషల్ మీడియా ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్,& రాష్ట...

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…..

మన ప్రగతి న్యూస్/ ఆత్మకూర్ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఆత్మకూరు సిఐ సంతోష్ అన్నారు. మంగళవారం రోజున ఆత్మకూరు నుంచి వరంగల్ వెళ్ళే ఆర్ అండ్ బి రహదారికి ఇరువైపులా పిచ్చి...

ఎకరానికి 50వేల రూపాయలు తక్షణమే ప్రభుత్వం రైతు ఖాతాలో వేయాలి

రైతు రాజు కావాలి రైతు రాజ్యం రావాలి మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కొమ్మయిగూడెం గ్రామంలో బిఆర్ఎస్ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మంగళవారం వివిధ...

బయ్యారంలో గంజాయి కలకలం•20కేజీల గంజాయి తో ముఠా అరెస్టు•చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బయ్యారం పోలీసులు

మనప్రగతి న్యూస్ /బయ్యారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో మంగళవారం గంజాయి సరఫరా చేస్తూ ఇద్దరు వ్యక్తులు పెద్ద లగేజీ బ్యాగుతో సంచరిస్తుండగా అనుమానంతో బయ్యారం ఎస్సై తిరుపతి సోదాలు చేయగా దాదాపు...

గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరం_ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ ఆర్ రజిత

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ ఆర్ రజిత ఆధ్వర్యంలో (పీసీపీ ఎన్ డి టి...

పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

మనప్రగతిన్యూస్ /చిట్యాల చిట్యాల మండలంలోని శాంతినగర్ గ్రామానికి చెందిన మోత్కూర్ కుమార్ (35) మూడు ఎకరాల భూమిలో గత రెండు సంవత్సరం ల నుండి పత్తి మరియు మిర్చి పంటావేయగా పంట సరిగా రాక...