_ ప్రజలు ఆందోళన చెందవద్దు _ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల, రాష్ట్రంలోనే చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని రాష్ట్ర నీటిపారుదల...
పట్టించుకోని ప్రభుత్వం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారం రమేష్ మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: పంట పొలాలకు సాగునీరు అందించాలని లక్ష్యంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాలకుర్తి మండలంలోని...
రెచ్చిపోతున్న మట్టిమాఫియా ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు పట్టించుకోని అధికారులు రఘునాథపల్లి మండలంలో సాగుతున్న దందా.! మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : మట్టిమాఫియా రెచ్చిపోతోంది. కళ్లు మూసి తెరిచేలోపు గుట్టలను మాయం చేస్తోంది....
మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం నెమరగోముల గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ ను అడ్డుకున్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు,గ్రామ ప్రజలు.అధికారులకు,బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం....
మన ప్రగతి న్యూస్/హుజురాబాద్: సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు ఆధ్వర్యంలో ఎస్సీ బస్తీలలో సమావేశం నిర్వహించారు. ఇప్పల నర్సింగాపూర్ గాంధీనగర్ లో...
హనుమకొండ నడి ఒడ్డున పట్టపగలు దారుణ హత్య… అందరూ చూస్తుండగా కత్తితో పొడిచి చంపిన వ్యక్తి ఆటో డ్రైవర్ మాచర్ల రాజ్ కుమార్ గౌడ్ పై మరో ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్లు కత్తితో పొడిచి...
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని 21 వ వార్డులో ప్రజా పాలన సభ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్. వార్డు ప్రజల నుండి ప్రభుత్వం ప్రకటించిన కొత్త...
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న 'మహాకుంభ్'కు కోట్లాదిగా భక్తులు తరలి వస్తున్నారు. కాగా, ప్రధాన నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5న మహాకుంభమేళాలో పాల్గొంటారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్ర మంత్రి అమిత్...
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఓ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాటుక పెట్టిన తేనె కళ్లు.. డస్కీ స్కీన్.. అందమైన చిరునవ్వు.. చూడగానే కట్టిపడేసే...