Breaking News

సింగారం గ్రామంలో గుండెపోటుతో వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల జిల్లా స్టాపర్ ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన ఓ కిరాణా వ్యాపారి గుండెపోటు తో మృతి చెందిన సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల...

బాన్సువాడ డిఎల్పిఓ గా వెంకట సత్యనారాయణ రెడ్డి

మనప్రగతిన్యూస్/ బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజనల్ పంచాయతీ అధికారి గా విధులు నిర్వహిస్తున్న ఎస్ నాగరాజు ను బోధన్ డివిజన్ కు బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ సోమవారం ఉత్తర్వులు...

భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ పేమెంట్ అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో మంగళవారంవెలుగు కార్యాలయంలో అవగాహన సదస్సుకు ముంబై నుంచి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఏజీ ఎం రాధిక భరత్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు .ఈ సందర్భంగా...

ఆపద వస్తే నేనున్నాను, అదైర్య పడకండి..!!

--కాంగ్రెస్ పార్టీ మానుకోట జిల్లా కార్యదర్శి వాంకుడోత్ కొమ్మాలు నాయక్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో: ఎవరికీ ఏ ఆపద వచ్చిన నేనున్నాను అదైర్య పడకండి భరోసాను కల్పిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ...

అక్రమ కట్టడాన్ని తొలగించాలి.

--తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఈసం సుధాకర్. మనప్రగతి న్యూస్/మహబూబాబాద్ జిల్లా బ్యూరో : గూడూరు మండల కేంద్రంలో నిర్మిస్తున్న అక్రమ కట్టడాన్ని తొలగించకపోతే తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఆక్రమిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర...

ధ్యానం తో సంపూర్ణ ఆరోగ్యం…..

మన ప్రగతి న్యూస్ /ఆత్మకూరు ధ్యానంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శ్రీ రామచంద్ర మిషన్ హార్ట్ నెస్ సెంటర్ కోఆర్డినేటర్ శారద అన్నారు. మండల కేంద్రంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్...

రిమ్మనగూడలో మహిళా దారుణ హత్య,పరారీలో నిందితుడు

_భార్యను హత్య చేసిన రెండో భర్త చూడడానికి వఛ్చి కడతీర్చి మనప్రగతి న్యూస్ గజ్వేల్/ రూరల్: భార్యను చూడడానికి వచ్చిన రెండో భర్త దారుణంగా హత్య చేసి పరారయ్యాడు.సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రిమ్మనగూడలో...

అప్పుల బాధతో కౌలు రైతు మృతి

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందినా మోటే కళమ్మ భర్త/మృతుడు అయిన మోటే నరసింహ S/o బుచ్చయ్య వయస్సు 50 సం// రాలు తన...

55 లక్షల ఎకరాలలో రికార్డు స్థాయిలో వరి పంట సాగు

_ నీరు వృధా కాకుండా సమర్థవంతంగా సాగు నీటి నిర్వహణ జరగాలి _ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రి ఆదేశించారు _ యాసంగి సాగు నీటి సరఫరా పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన...

50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యం పట్టివేత

మన ప్రగతి న్యూస్ /రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో మల్లికార్జున బిన్ని రైస్ మిల్లు దగ్గరలోని షట్టర్ లో ఉన్న 50 క్వింటాళ్ళ పి.డి.ఎస్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు,...