Breaking News

ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ కేసులలో పరిహారం పంపిణీ..

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో _ ఎస్సీ, ఎస్టీలకు అట్రాసిటీ చట్టం ప్రకారం పంపిణీ _ 46 మందికి 36 లక్షల 87వేల 500 లు బ్యాంక్ ఖాతాల్లో జమ రాజన్న...

మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన జిల్లా ఎస్పీ

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో మంత్రి, ప్రభుత్వ విప్ లను కలసిన నూతన ఎస్పీ ఇటీవలే బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన నూతన జిల్లా ఎస్పి గీతే మహేష్ బాబాసాహెబ్...

*కమలానగర్ లో అగరంగా వైబావంగా శ్రీనివాసుని కళ్యాణం.

మన ప్రగతి న్యూస్ కాప్రా: ఈసీఐఎల్ పరిధిలోని కమలానగర్ లో తిరుమల శ్రీవారి సంకల్పించిన 111 కళ్యాణంలో భాగంగా 78వ శ్రీనివాస కళ్యాణం కమల నగర్ సీనియర్ సిటిజన్ గ్రౌండ్ లో ఆదివారం ఘనంగా...

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరవధిక నిరాహార దీక్ష

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూరు మండలంలో సోమవారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యంగళ నరేష్ మాదిగ అధ్యక్షతన అంబేద్కర్ విగ్రహం వద్ద నిరవధిక నిరాహార దీక్ష ను ప్రారంభించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి...

జిల్లా పంచాయతీ అధికారిగా షర్పుద్దీన్

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల బ్యూరో జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) గా షర్ఫుద్దీన్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు జిల్లా పంచాయతీ అధికారులను బదిలీ, అలాగే డివిజనల్...

గోడౌన్ నిర్మించారు.. అసంపూర్తిగా వదిలేశారు

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ రూరల్: ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన ప్రతి నిర్మాణం ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కాదలాపూర్ గ్రామంలో మాత్రం రూ. 5...

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోసి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి.

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మండలంలోని రామతీర్థం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు . అందులో భాగంగా మండలంలోని రామతీర్థం గ్రామంలో అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం...

డఫ్ఫోడిల్స్ పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట పట్టణంలోని డఫోడిల్స్ సి బి ఎస్ సి హై స్కూల్ పాఠశాలలో పాఠశాల చైర్మన్ చింతల నరేందర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ...

మహిళ మెడపై పుస్తెలతాడు దొంగలించే ప్రయత్నం దేహశుద్ధి చేసిన స్థానికులు.

మన ప్రగతి,/హత్నూర: మహిళ మెడలో నుండి నాలుగు తులాల బంగారం పుస్తెలతాడు దొంగలించే ప్రయత్నం చేసిన దుండగుని స్థానికులు దేశ శుద్ధి చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. వివరాల్లోకి వెళ్తే హత్నూర మండలం నాగారం...

పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

_ ఉద్యోగ భద్రత కల్పించాలి మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు ర్యాలీగా బయలుదేరగా కార్మికులకు...