Breaking News

తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు

Oplus_131072 BIG BREAKING తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. హైదరాబాద్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మణుగూరు, గోదావరి ఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర...

తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమైక్య (టీఎస్ యుటిఎఫ్) అధ్యక్షుడిగా కాపుల హరినాథ్ బాబు

మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సంఘం మండల 11వ మహాసభలు ఘనంగా నిర్వహించారు....

మిర్యాలగూడ పట్టడంలో వెలగని వీధి దీపాలు

మన ప్రగతి న్యూస్ టుడే/ మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలో స్థానిక విద్యానగర్లో రాత్రిపూట వీధి దీపాలు వెలగడం లేదు మిగతా సమయాల్లో ఉదయము నుంచి సాయంత్రం దాక వెలుగుతూనే ఉంటాయి కానీ రాత్రిపూట మాత్రం...

వాజేడు ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు...

రైతులు అందరికిరుణమాఫీ ఎప్పుడో..?

రైతుల్లో అయోమయం మాఫీ కావాలంటే.. మళ్లీ అప్పు చేయాల్సిందేనా! మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : ఏకకాలంలో రుణమాఫీ వర్తిస్తుందని ఆశించినరఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అధికారంలోకి వచ్చి...

మీ వాహనాలపై ఆ స్టిక్కర్లు ఉన్నాయా? ఇక జైలుకే!

మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కానీ వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు....

డిసెంబర్ 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకొని పోలీస్ వారితో సమన్వయ సమావేశం

మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని డిసెంబర్ 14 తేదీన గజ్వేల్ కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆడిషనల్ సివిల్ జెడ్జ్ మండల సేవాధికార సంస్థ చైర్మన్ బి.ప్రయాంక పేర్కొన్నారు...

ఛలో మానుకోట

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట ఫార్మాసిటీ పేరిట గిరిజనులు, దళితులు, పేద రైతుల భూములను గుంజుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండకు నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు మానుకోట లో బీఆర్ఎస్ పార్టీ...

మరిపెడ ఎస్సై సతీష్ ను సత్కరించిన కాంగ్రెస్ నాయకులు

మన ప్రగతి న్యూస్/మరిపెడ:ఉత్తమ ప్రతిభ కనపర్చి తెలంగాణ డిజిపి చేతుల మీదుగా మరిపెడ ఎస్ ఐ సతీష్ ప్రశంశల తో పాటు రివార్డ్ అందుకున్న సందర్భంగా మరిపెడ కాంగ్రెస్ నాయకులు ఎస్సై ని మర్యాదపూర్వకంగా...

కాంగ్రెస్ అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిచాలని సీఎం రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటు

ఏ మొహం పెట్టుకొని ఏడాది ఉత్సవాలు చేస్తారు. కాంగ్రెస్ సర్కార్ అన్ని మంత్రి శాఖలు విఫలం బిజెపి మండల ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల కోటి మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని బిజెపి ఉపాధ్యక్షుడు పెరుమాండ్ల...