Breaking News

ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం

మన ప్రగతి న్యూస్/జగదేవ్ పూర్ జగదేవ్ పూర్ కొండపాక మండలాల తహసిల్దార్ కార్యాలయంలో ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ఆయా మండలాల్లో ఎలక్టోరల్ మ్యాపింగ్ ప్రక్రియమందకొడిగాసాగుతున్నందున అసహనం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్...

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం శంకరపట్నం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కర్క సురేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు...

శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం

-బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్ కరీంనగర్ మార్కెట్ రోడ్డులో ఉన్నశ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ప్రారంభమవుతున్న నేపథ్యంలో...

శ్రీ జగదంబదేవిశ్రీ సేవాలాల్ఎల్లారెడ్డి నియోజకవర్గంమహారాజ్ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న

మాజీ ఎమ్మెల్యే మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి: లింగంపేట్ మండలం నల్లమడుగు పెద్ద తాండ లో శ్రీ జగదాంబ దేవి శ్రీ సేవాలాల్ మహారాజ్ గుడి ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి...

ఎల్లారెడ్డిలో మానవీయ పాలనకు నిదర్శనం

పేదల పాలిట దేవుడిలా ఎమ్మెల్యే మదన్‌మోహన్ మన ప్రగతి న్యూస్ /ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పేదలు, విద్యార్థుల సంక్షేమానికి ఎమ్మెల్యే మదన్‌మోహన్ మరోసారి భరోసాగా నిలిచారు. తాడ్వాయి మండలం నందివాడ గ్రామానికి చెందిన జంగం...

కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం

-కరీంనగర్ నియోజకవర్గం ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపిలకు ప్రజలు చుక్కలు చూపించడం ఖాయమని,ఓడించబోతున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ...

పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధితులకు భరోసా కల్పించాలి.

_ ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్.. మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని వార్షిక తనిఖీల్లో భాగంగా...

కంకర వేశారు..తారు వేయడం మరిచారు..!!

రఘునాథపల్లి మండల కేంద్రం నుండి కంచనపల్లి వెళ్లే రోడ్డు ఇబ్బందులు పడుతున్న రైతులు, వాహనదారులు మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రం నుండి కంచనపల్లి వైపు వెళ్లే రోడ్డు అధ్వానంగా...

కొత్తపాలెం రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతి

మనప్రగతి న్యూస్ / విశాఖపట్నం : కొత్తపాలెం రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుని గుర్తింపు కోసం ప్రయత్నాలు...

గుండెపోటుతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మృతి.

విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. మన ప్రగతి న్యూస్/కేసముద్రం: మండలంలోని నారాయణపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దురుసోజు ప్రతాపచారి గురువారం గుండెపోటుతో మృతి చెందారు.ఆయన స్వగృహం...