Breaking News

జుజ్జులరావుపేటలో వడదెబ్బతో వృద్ద మహిళ మృతి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావు పేట గ్రామం నందు మంగళవారం తీవ్రమైన వడదెబ్బ కారణంతో పాకర్తి జానమ్మ అనే...

పాఠశాలలో కుప్పకూలి విద్యార్థి మృతి

మెదడులో రక్తం గడ్డకట్టడమే కారణమని వైద్యుల వెల్లడి పాఠశాల యాజమాన్యంపై తల్లి అనుమానం.. కేసు నమోదు మన ప్రగతి న్యూస్ /కుషాయిగూడ, మేడ్చల్ జిల్లా స్టాపర్ : పాఠశాల ప్రాంగణంలో అకస్మాత్తుగా కుప్పకూలిన ఓ...

జుట్టులరావుపేటలో వడదెబ్బతో వృద్ద మహిళ మృతి…

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పరిధిలోని జుజ్జులరావు పేట గ్రామం నందు బుధవారం రాత్రి తీవ్రమైన వడదెబ్బ కారణంతో పాకర్తి జానమ్మ...

జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా రాజీతో కేసులను పరిష్కరించుకోండి:జిల్లా ఎస్పీ

మన ప్రగతి న్యూస్ / సిరిసిల్ల జిల్లా స్టాపర్: రాజన్న సిరిసిల్ల జిల్లా జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవలని జిల్లా...

దుబ్బరాజేశ్వర ఆలయంలో దొంగల బీభత్సం..

మన ప్రగతి న్యూస్ /వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం నాగయ్యపల్లి గ్రామంలోని దుబ్బరాజేశ్వర ఆలయంలో దొంగతనం చోటుచేసుకుంది. ఆలయంలో అమ్మవారికి అలంకరించిన పుస్తెల తాళిని గుర్తుతెలియని దుండగులు అపహరించిన ఘటన కలకలం...

నేరాల నియంత్రణ మన అందరి బాధ్యత. ఎస్సై గణేష్

_ మండలం లోనీ సర్పంచుల తో సమావేశం.. మన ప్రగతి న్యూస్ / ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలో నీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై గణేష్ ఆధ్వర్యం...

“హ్యూమన్ రైట్స్” ప్రజాహిత మానవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సన్మానం

స్టేట్ చైర్మన్ గా బండిపల్లి కిరణ్ కుమార్ ఎన్నిక ఘనసన్మానం… మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ రైట్స్ ప్రజాహిత మానవ పరిరక్షణ...

బడ్జెట్‌లో బీసీలకు ‘మొండిచేయి’.. ఈసీఐఎల్ చౌరస్తాలో భారీ ధర్నా

కామారెడ్డి డిక్లరేషన్ హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ సర్కార్ ఏడాదికి రూ. 20,000 కోట్లు ఏమయ్యాయంటూ సుదగాని హరి శంకర్ గౌడ్ ప్రశ్న 42 శాతం రిజర్వేషన్ల కోసం పనగట్ల చక్రపాణి గౌడ్, సింగం...

వేములవాడలో షాదీఖానాకు రూ.80 లక్షలు మంజూరు

స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మన ప్రగతి న్యూస్ /వేములవాడ: వేములవాడ పట్టణాభివృద్ధిలో కీలక ముందడుగు పడింది.ముస్లిం సోదరుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షలను మంజూరు...

వేములవాడలో షాదీఖానాకు రూ.80 లక్షలు మంజూరు

స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మన ప్రగతి న్యూస్ /వేములవాడ: వేములవాడ పట్టణాభివృద్ధిలో కీలక ముందడుగు పడింది.ముస్లిం సోదరుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షలను మంజూరు...