వేములవాడలో షాదీఖానాకు రూ.80 లక్షలు మంజూరు
స్థల పరిశీలన చేసిన మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మన ప్రగతి న్యూస్ /వేములవాడ: వేములవాడ పట్టణాభివృద్ధిలో కీలక ముందడుగు పడింది.ముస్లిం సోదరుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం షాదీఖానా నిర్మాణానికి రూ.80 లక్షలను మంజూరు...
