బీసీ సమాజ్ నిర్వహించిన బీసీ సదస్సులో ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ టి.చిరంజీవులు… ఉమ్మడి మహబూబ్ నగర్ :రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణకు ప్రతి ఒక్కరు సహకరించాలని, అప్పుడే బీసీల లెక్కలు తెలుతాయని, అప్పుడే మనం...
భారత క్రికెట్ అభిమానులకు ఆసక్తికరమైన వార్త – స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మళ్లీ జట్టులోకి రాబోతున్నాడు! దాదాపు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ, ఇప్పుడు రంజీ ట్రోఫీలో బంగాల్...
తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, అమృత్ 2.0 పథకం కింద టెండర్లలో జరిగిన అవకతవకలపై ఢిల్లీలో కేంద్రం ముందు కీలక ఆరోపణలు చేశారు. "ఫిబ్రవరిలో రాష్ట్రంలో 8 ప్యాకేజీల కింద రూ....
హైదరాబాద్, నోయిడా, బెంగళూరు సహా ఆరు నగరాల్లో లగ్జరీ ప్రాజెక్టులు ప్రారంభం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ట్రంప్ ఆర్గనైజేషన్, భారత్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది. దేశంలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి పంటలను సాగుచేసే వారిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇటీవల జి.మాడుగుల మండలంలోని సొలభం పంచాయతీలో ఉన్న డేగలరాయి అటవీ ప్రాంతంలో 5 ఎకరాల్లో గంజాయి...
సౌమ్య ప్రదోషం అంటే ఏమిటి? హిందూ ధర్మంలో ప్రదోషం శివుని పూజకు ప్రాధాన్యమున్న సమయంగా భావించబడుతుంది. సౌమ్య ప్రదోషం అనేది బుధవారాన త్రయోదశి తిథి ప్రదోష కాలంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. బుధవారాన్ని సౌమ్య వారంగా...