Breaking News

సర్పంచ్ గా ఓడినా.. ప్రజల గుండెలో నిలిచిన అభ్యర్థి

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గాజుల మహేష్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు.గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.5వేలు,ఎవరైనా మరణిస్తే రూ.10వేలు ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.స్వల్ప...

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే గ్రామాలకు మహర్దశ

-బిజెపి మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్. మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: శంకరపట్నం మండలం కేశవపట్నం నుండి పాపయ్య పల్లె వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి బిజెపి మండల అధ్యక్షుడు, కేశవపట్నం ఎంపీటీసీ-2 ఏనుగుల అనిల్...

ఎన్నికల సమరానికి సిద్ధం

•నేడే పోలింగ్ ఉత్కంఠకు తెరపడనుంది. •పోలింగ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్. •ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలి. •కేసముద్రం సీఐ సత్యనారాయణ. మన ప్రగతి న్యూస్/కేసముద్రం: కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల సమయం రానే...

మన ప్రగతి ఎఫెక్ట్..

సమయ పాలన పాటిస్తూ, విధులు నిర్వర్తించాలి.. మన ప్రగతి న్యూస్/నడికూడ: మండలంలోని చర్లపల్లి అంగన్వా డి కేంద్రాలపై మన ప్రగతి దినపత్రికలో శనివారం ' సమయ పాలన పాటించని అంగన్వాడీలు 'అనే శీర్షిక ప్రచురితం...

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి యాదాద్రి భువనగిరి జిల్లా, భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. హైదరాబాద్- ఎల్బీ నగర్ లో...

దోమల నియంత్రణకు థర్మల్ ఫాగింగ్

ప్రజారోగ్యానికి ఏన్కూర్ గ్రామ పంచాయతీ ముందడుగు మన ప్రగతి న్యూస్/ఏన్కూర్: ఏన్కూరు మండల కేంద్రంలో దోమల నియంత్రణ చర్యల్లో భాగంగా సోమవారం రాత్రి థర్మల్ ఫాగింగ్ యంత్రం ద్వారా పొగ పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహించారు....

మున్సిపల్ పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే..

_ ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్* మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల, జిల్లా స్టాపర్: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు...

మహా శివరాత్రి జాతరకు పకడ్బందీ పారిశుధ్య ఏర్పాట్లు

:వేములవాడను 20 జోన్లుగా విభజించి పకడ్బందీగా శుభ్రత పనులు నిర్వహించాలి :ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాలు మన ప్రగతి న్యూస్/వేములవాడ మహా శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ పట్టణంలో పారిశుధ్య పనులను అత్యంత...

ముగిసిన ఎన్నికల ప్రచారం

-డివిజన్లలో చివరి రోజున అభ్యర్థులు జోరుగా ప్రచారం. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది.పార్టీల అభ్యర్థులు ఆఖరి రోజు కావడంతో జోరుగా ప్రచారం నిర్వహించారు.పార్టీ నేతలు తగ్గేది...

ప్రతి ఓటర్ స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి

వరంగల్ జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి, వరంగల్ ఆర్డీఓ సుమా మన ప్రగతి న్యూస్ / వర్దన్నపేట : మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో అవగాహన పెంపొందించి, ప్రతి ఓటరు తమ ఓటు హక్కును...