Breaking News

ఫోన్ టాపింగ్ విచారణకు భయపడుతున్న కెసిఆర్.

మండల సర్పంచ్ ల అధ్యక్షుడు దోమ్మటి నరసయ్య.. మనప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట ఫోన్ టాపింగ్ కేసు విచారణలో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య...

సీతారాంపురంలో బీఆర్ఎస్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన యువనేత సిద్ధార్థ

మన ప్రగతి న్యూస్/మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన వార్డు కార్యాలయం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత సిద్ధార్థ...

ఉప్పల్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ నష్టాలతో యువకుడి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ ఉప్పల్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోడియం నైట్రేట్ విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడు...

చేనేత ప్రవీణ్యాన్ని అభినందించిన రాష్ట్ర ఉన్నత న్యాయమూర్తి పి.శ్యామ్ కోషి

మన ప్రగతి న్యూస్/ రామన్నపేట: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, యదాద్రి భువనగిరి,రామన్నపేట నూతన కోర్టు భవనముల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఎగ్జిక్యూటివ్...

ప్రచారంలో దూసుకు పోతున్న బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు అభ్యర్థి

ఇంటింటి ప్రచారంలో ప్రజల మన్నెనెలు పొందుతున్న కిషోర్ నాయక్ మన ప్రగతి న్యూస్/ఆమనగల్లు: ఆమనగల్లు మున్సిపాలిటీలోని 7వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కిషోర్ నాయక్ వార్డులో ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రజల ఆశీర్వాదాలు...

ఇంటింటి ప్రచారం నిర్వహించిన రవి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట నర్సంపేట శాసనసభ సభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో నర్సంపేట 30. డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవి దంపతులు ఇంటింటి ప్రచారం జరిగింది. ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ...

హెూర హెూరీగా సాగిన కుస్తీ పోటీలు

మన ప్రగతి న్యూస్/టేక్మాల్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని వేల్పుగొండ గ్రామంలొ తుంబురీశ్వర స్వామి ఉత్సవాలలో భాగంగా అదివారం గ్రామ సర్పంచ్, నిరుడి దాస్, ఉప సర్పంచ్, ఎంపీ సుధాకర్, ఆధ్వర్యంలో కుస్తీ...

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడైన ఎమ్మెల్యే,ఎంపీగా పోటీకి సిద్ధం

-బిఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: సిరిసిల్ల టూ డోర్నకల్ వరకు ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానని మాజీ ఎంపి వినోద్ కుమార్ అన్నారు.బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు...

ప్రజల గుండెల్లో కేసీఆర్……. టచ్ చేస్తే అగ్నిగుండమే

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మన ప్రగతి న్యూస్/ స్టేషన్ ఘన్‌పూర్ ప్రతినిధి:: ప్రత్యేక రాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును టచ్ చేస్తే...

కేసిఆర్ కు సిట్ నోటీసులు పంపిన నేపథ్యంలో నిరసన

మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చిన తెలంగాణ జాతిపిత కేసీఆర్ కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణ ప్రజలకే నోటీసులు ఇచ్చినట్టు భావిస్తామన్నారు. మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల...