Breaking News

కరెంట్ లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించిన సర్పంచ్ బింగి అలివేలు శ్రీనివాస్

మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి: బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు గ్రామంలో కరెంట్ లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం ఎస్సీ కాలనీలోని 6వ వార్డులో ఓహెచ్ఎస్ఆర్ వాటర్ ట్యాంక్...

అక్రమ మద్యం విక్రయంపై ఆకస్మిక దాడి చేసిన ఎక్సైజ్ పోలీసులు..

30 మద్యం సీసాల స్వాధీనం, ఒకరి అరెస్ట్.. మన ప్రగతి న్యూస్/విశాఖపట్నం: శ్రీహరిపురం పరిధిలో అక్రమంగా మద్యం నిల్వ చేసి విక్రయాలు నిర్వ హిస్తున్న వ్యక్తి పై ఎక్సైజ్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వ...

రెపరెపలాడిన మువ్వన్నెల జెండా.. – రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించిన మేదరి సంఘం నాయకులు..

మన ప్రగతి న్యూస్/ మిర్యాలగూడ: మిర్యాలగూడ మేదరి సంఘ భవనం దగ్గర 77 రిపబ్లిక్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో మిర్యాలగూడ మండల అధ్యక్షుడు జోర్రిగల నాగరాజు జెండా ఆవిష్కరణ...

18వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థి కాశమైన సందీప్ ఇంటింటి ప్రచారం

మన ప్రగతి న్యూస్/గజ్వెల్ డివిజన్ ప్రతినిధి: సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో, కౌన్సిలర్ అభ్యర్థి కాశమైన సందీప్ తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఆయన ఇంటింటి ప్రచారం...

బంధన కంటి ద్రోణాచారికి మహానంది పురస్కారం అవార్డు అందజేత..

పురోహిత రంగం లో విశేష కృషి.. తెలుగు వెలుగు సాహితీ వేదిక, విజయ దారి ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. అభినందనలు తెలిపిన సంక్రాతి లక్ష్మారావు, మైలపల్లి వెంకటేశ్వర్లు,…. మనప్రగతి న్యూస్/ మిర్యాలగూడ/గోగువారిగూడెం జనవరి 25: బంధన...

గట్టు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీమంత్రి చామకూర మల్లారెడ్డి

మన ప్రగతి న్యూస్ / ఘట్కేసర్ మండల ప్రతినిధి: మేడ్చల్ జిల్లా.. జిహెచ్ఎంసి ఘట్కేసర్ సర్కిల్ గట్టు మైసమ్మ జాతర సందర్బంగా అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రి,ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి.ఈ...

ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు రాష్ట్రస్థాయి పురస్కారం

మన ప్రగతి న్యూస్/రాజన్నసిరిసిల్ల జిల్లా: ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వహించిన ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్‌కు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రత్యేక...

జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా వృద్ధదంపతులను సన్మానించిన గుండా

మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో బీజేపీ జిల్లా నాయకులు గుండా ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా 15 వ జాతీయ ఓటర్ల...

మహా వైభవంగా భావనా ఋషి- భద్రావతి దేవి క ళ్యాణం

మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి లో ఆ దివారం నాడు శ్రీ భావ నా ఋషి బద్రావతి దేవి కళ్యా ణం మహా వైభవంగా జరు...

ఓటు హక్కును ప్రతి ఒక్కరు తప్పక వినియోగించుకోవాలి

-జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శివకుమార్ మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: ప్రజాస్వామ్య దేశంలో సామాన్య పౌరుడి ఆయుధం ఓటుహక్కు అని,ఎన్నికల వేళ ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన...