చేర్కూర్లో ఘనంగా ఈదమ్మా మందాత బ్రహ్మోత్సవాలు
మన ప్రగతి న్యూస్/ వెల్దండ: అమ్మవారికి వస్త్రాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి,దేవాలయాల అభివృద్ధి,పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి...
