Breaking News

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…

_ స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ భద్రతా నియమాలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని స్థానిక ఎస్సై సిహెచ్ గణేష్ తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల భాగంగా ఈ...

దోమకొండ ఘడి కోటలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ఘడి కోటలోని మహాదేవుడిని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. శుక్రవారం రోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు....

పేకాట స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి:

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలం చాపరాల పల్లి గ్రామ ఫారెస్ట్ ఏరియాను ఎంచుకొని పేకాట ఆడుతున్న ఎనిమిది మంది పేకాట రాయుళ్లపై ములకలపల్లి పోలీసులు ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మెరుపు...

లింగంపేట్ లో ఉరేసుకుని స్వీపర్ ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో నాగరాజు(31) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. నిజాంసాగర్ మండలం అచ్చంపేట సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో నాగరాజు...

వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం

మన ప్రగతి న్యూస్/రాజన్న సిరిసిల్ల పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కి చెందిన కేంద్ర వైద్య బృందం. శుక్రవారం నాడు వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిని సందర్శించి ఇక్కడ అందుతున్న వివిధ రకాల సేవలను పలు రికార్డులను...

సిద్ధార్థ విద్యార్ధికి కలెక్టర్ ప్రశంసలు

వ్యాస రచనా పోటీలో జిల్లా ప్రథమ బహుమతి మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: మండల కేంద్రంలోని సిద్ధార్థ విద్యాలయానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆర్.సంజయ్ ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా ప్రశంసించారు. జాతీయ...

పథకం ప్రకారం ఓ వ్యక్తితో కలిసి భర్త హత్య

మన ప్రగతి న్యూస్/కామారెడ్డి జిల్లా ప్రతినిధి కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కట్టుకున్న భర్తను భార్య హతమార్చిన ఘటన నస్రుల్లాబాద్ మండలంలో శుక్రవారం వెలుగు చూసింది. ఎస్సై లావణ్య తెలిపిన వివరాల ప్రకారం.నెమ్లి గ్రామానికి...

అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క

ప్రజాపాలనతోనే పేద ప్రజలకు మేలు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ సీనియర్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నాసిరెడ్డి సాంబశివరెడ్డి మనప్రగతి న్యూస్/ మంగపేట: ములుగు జిల్లా అభివృద్ధి ప్రదాత రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ...

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

మన ప్రగతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన కలువ మల్లారెడ్డి బావిలో పడి మరణించాడు. అతని వయస్సు 80 సంవత్సరాలు. అతను మతిస్థిమితం కోల్పోయి ఊర్లో తిరుగుతూ ఉండేవాడు. ఇదే క్రమంలో...

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయి

ప్రజా పాలన నిరంతర ప్రక్రియ ఏపీ గ్రామ సభల్లో ఆందోళనకు దిగిన బిఆర్ఎస్, బిజెపి పార్టీల నాయకులు మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని తహసిల్దార్ పి. శ్రీనివాస్ అన్నారు. గురువారం...