Breaking News

అందాల పోటీలు విడిది కోసం ముస్తాబవుతున్న విజయవిహర్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి అందాల పోటీలను హైదరాబాద్ లో మే 7 తేది నుండి 31 వ తేది వరకు నిర్వహించటానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతిధి గృహాలను...

మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య

మనప్రగతి న్యూస్/చిట్యాల చిట్యాల మండలం వెంచరామి గ్రామానికి చెందిన తోట లక్ష్మణ్ సన్నాఫ్ భీమయ్య(28) ట్రాక్టర్ డ్రైవర్ గా జీవనం కొనసాగిస్తున్నాడాని తన అమ్మానాన్న చనిపోవడంతో అదే గ్రామంలో ఉన్న వాళ్ళ చిన్నమ్మ ఇంటి...

కుటుంబ కలహాలతో మహిళా మృతి

మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వంటిప్ప తండా అందుకు తండా గ్రామానికి చెందిన మహమ్మద్ రజియా వైఫ్ ఆఫ్ జహీరుద్దీన్ (45) అను ఆమె తన భర్తతో గొడవ పడి...

ముచ్చటగా నాలుగోసారినాగార్జున సాగర్ డ్యాం వద్ధ చెలరేగిన మంటలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ డ్యాం పరిధిలో ముచ్చటగా నాలుగోసారి అగ్నిప్రమాదం జరిగి ఎర్త్ డ్యాం వద్ధ మంటలు చెలరేగిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. నెల రోజులో...

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నిర్వాహకుడి అరెస్టు…..

మన ప్రగతి న్యూస్ / ఆత్మకూరు క్రికెట్ బెట్టింగ్ ను గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ముక్కాల రాజును సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో ఐపిఎల్...

హనుమాజీపేట్ లో హనుమాన్ విగ్రహం ధ్వంసం

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని హనుమాజీపేట్ గ్రామ శివారులో గల పెట్రోల్ పంప్ సమీపంలో మైడి హనుమాన్ విగ్రహం (టెంపుల్) దుండగులు ధ్వంసం చేసినట్లు స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి...

మన ప్రగతి కథనానికి స్పందించిన అధికారులు

మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్ ఏన్కూర్ మండల కేంద్రంలో డ్రైనేజీ వ్యవస్థ దుర్భర దుస్థితి అని కథనాన్ని మన ప్రగతి దిన పత్రికలో బుధవారం ప్రసరించింది ఈ కథనానికి స్పందించిన ఏన్కూరు గ్రామపంచాయతీ...

పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

*ఎంఈఓ కోడెపాక రఘుపతి మనప్రగతి న్యూస్/చిట్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న పదవ తరగతి వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయినట్లు మండల...

ఎస్బిఐ మేనేజర్ కు అవార్డు

మన ప్రగతి న్యూస్/ములకలపల్లి ములకలపల్లి మండలంలోని ములకలపల్లి ఎస్బిఐ లో సేవలందిస్తు బదిలీ పై పూసుగూడెం ఎస్బిఐ బ్యాంకుకు వెళ్లిన ఎస్బిఐ మేనేజర్ బి రాజేంద్రనాయక్. ఎస్బిఐ మేనేజర్ రాజేంద్రనాయక్ చేసిన సేవలకు గాను...

10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

మన ప్రగతి న్యూస్/ముస్తాబాద్ జిల్లా స్టాపర్ _ మండల విద్యాధికారి నిమ్మ రాజిరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా : ముస్తాబాద్ మండల కేంద్రంలోని రేపటి నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని...