మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ హైదరాబాద్ - చందానగర్కు చెందిన దీక్షిత్ రాజు(17) మియాపూర్లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు ఈనెల 5 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉండటంతో తీవ్ర ఒత్తిడికి...
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మన ప్రగతి న్యూస్ /కామారెడ్డి బ్యూరో లక్ష్యాన్ని ఎంచుకుని ఆ దిశగా హార్డ్ వర్క్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రాత్రి భిక్కనూరు ప్రభుత్వ...
మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట మహా శివరాత్రి సందర్భంగా అశ్వారావుపేట మండలం ముష్టిబండలోనీ శ్రీ భువనసుందరి సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అశ్వారావుపేట...
మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి కోటపల్లి మండలం లో పట్టభద్రుల పోలింగ్ బూత్ ను సందర్శించిన మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ బిజెపి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే దుర్గం అశోక్. కోటపల్లి మండల...
మన ప్రగతి న్యూస్/ చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి నెన్నెల నుండి కాలేశ్వరం జాతరకు పోతుండగా భీమారం మండలం బూరుగు పెల్లి వద్ద టాటా ఏస్ లో మంటలు రావడంతో ప్రయాణికులు అందరూ గమనించి చాకచక్యంగా...
మన ప్రగతి న్యూస్ /న్యూఢిల్లీFeb 23, 2025, దేశవ్యాప్తంగా ఈసారి మండిపోనున్న ఎండలుదేశవ్యాప్తంగా ఈసారి ఎండలు మండిపోనున్నాయి. గతేడాది కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయిని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి...
మన ప్రగతి న్యూస్/ నల్గొండ నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు కనిపించిన రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు. అయితే నోట్లపై చిల్డ్రన్స్ బ్యాంక్...
మన ప్రగతి న్యూస్/హైదరాబాద్:ఫిబ్రవరి 25 పవిత్రమైన వైద్య వృత్తి లోఉన్న ఓ వ్యక్తి విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయవలసింది పోయి వారిపై అకృత్యాలకు...
టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు 5 లక్షల ప్రమాద బీమా పత్రాలు అందజేత.. మన ప్రగతి న్యూస్/ములుగు, ఫిబ్రవరి 25 : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని త్వరలో పునరుద్ధరిస్తానని ములుగు జిల్లా కలెక్టర్...
మన ప్రగతి న్యూస్/ హైదరాబాద్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస్ గుండెపోటుతో కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. విధులలో ఉండగా ఆయనకు గుండె పోటు రాగా ఆయనను వెంటనే...