దర్యాప్తు చేపట్టిన పోలీసులు. మన ప్రగతి న్యూస్/కేసముద్రం : కేసముద్రం మండలం కేంద్రంలోని అమీనాపురం గ్రామానికి చెందిన మహేశ్వరం వేణుమాధవ్ కుమారుడు మహేశ్వరం కాళి దాసు(33) మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసు కున్నారు....
01,04, 833/- రూపాయలు స్వాధీనం సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గొల్లపల్లి గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు,...
మన ప్రగతి న్యూస్/ అశ్వరావుపేట నియోజకవర్గ ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీఎస్ యుటిఎఫ్ సంఘం మండల 11వ మహాసభలు ఘనంగా నిర్వహించారు....
మన ప్రగతి న్యూస్ టుడే/ మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలో స్థానిక విద్యానగర్లో రాత్రిపూట వీధి దీపాలు వెలగడం లేదు మిగతా సమయాల్లో ఉదయము నుంచి సాయంత్రం దాక వెలుగుతూనే ఉంటాయి కానీ రాత్రిపూట మాత్రం...
ములుగు జిల్లా వాజేడు ఎస్ ఐ హరీష్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. వాజేడు మండలం ముళ్ళకట్ట వద్ద వున్న రిసార్ట్ లో రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య పాల్పడ్డాడు. ఆత్మహత్య కు గల కారణాలు...
రైతుల్లో అయోమయం మాఫీ కావాలంటే.. మళ్లీ అప్పు చేయాల్సిందేనా! మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : ఏకకాలంలో రుణమాఫీ వర్తిస్తుందని ఆశించినరఘునాథపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. అధికారంలోకి వచ్చి...
మనప్రగతి న్యూస్/జగదేవపూర్ ప్రతినిధి చాలా మంది వాహనాలపై రకరకాల స్టిక్కర్లు ఉంటాయి. కార్లు, బైకులు, ఆటోలు ఇంకా ఇతర వాహనాలు ఏమి కొన్నా కానీ వాటిపై అనేక రకాల స్టిక్కర్లు అంటించుకొని తిరుగుతూ ఉంటారు....
మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని డిసెంబర్ 14 తేదీన గజ్వేల్ కోర్టు ఆవరణలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఆడిషనల్ సివిల్ జెడ్జ్ మండల సేవాధికార సంస్థ చైర్మన్ బి.ప్రయాంక పేర్కొన్నారు...
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట ఫార్మాసిటీ పేరిట గిరిజనులు, దళితులు, పేద రైతుల భూములను గుంజుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న దమనకాండకు నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు మానుకోట లో బీఆర్ఎస్ పార్టీ...