Breaking News

వేములవాడ కోడెలకు పశుగ్రాసం (గడ్డి) వితరణ

మన ప్రగతి న్యూస్ /ముస్తాబాద్ ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా: ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం నుండి వేములవాడ రాజరాజేశ్వర దేవాలయంలో నీ కోడెలకు ప్రశుగ్రాసం గడ్డి ప్రతి సంవత్సరం అనవీధిగా వస్తున్న సందర్భంగా...

జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల మండల స్థాయి పరీక్ష

మన ప్రతి న్యూస్ /నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చికుముకి సైన్స్ సంబరాలు మండల స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.భవిష్యత్ శాస్త్రవేత్తలు అయిన చిన్నారి విద్యార్థిని...

టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

ఇంటి అనుమతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు: ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మన ప్రగతి న్యూస్ / కుత్బుల్లాపూర్ నియోజక వర్గం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజుల...

రాజ్ భవన్, ప్రజా భవన్, కలెక్టర్ ప్రజావాణి లోఫిర్యాదులు చేసిన చర్యలు ఉండవా .?

,- ప్రజలు ఎన్నో పిర్యాదులు.. చర్యలు కరువు,- NH -163 నాలా పక్కన అక్రమ నిర్మాణం చేసిన తాజా మాజీ సర్పంచ్ నూతన పంచాయతీ రాజ్ చట్టం -2018 కు విరుద్ధం అని తేల్చిన...

ఘనంగా మత్స్యకారుల దినోత్సవ వేడుకలు

మన ప్రగతి న్యూస్/ నెల్లికుదురు; మండలలోని ,బ్రాహ్మణకొత్తపల్లి గ్రామంలో ముదిరాజ్ అధ్యక్షులు పిట్టల యాకయ్య ఆధ్వర్యంలో ఘనంగా జెండా ఆవిష్కరించారు అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మన ముదిరాజ్ కులస్తులు ఐక్యత తో...

జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలను అంద జేయాలి : టీఎస్ జెయు

జర్నలిస్ట్ సంక్షేమ పథకాలకు, అక్రిడేషన్ కార్డులకు లింకు పెట్టవద్దు.. ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు అమలు చేయాలి తెలంగాణ సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ హరీష్ కుమార్ కు టీ ఎస్ జె...

తెలంగాణ ప్రజలు గడీల పాలన నుండి విముక్తి పొందారు

ఏ ఎండకు ఆ గొడుగు పట్టడమే మాజీ మంత్రి ఎర్రబెల్లి నైజం  పదేండ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రజలను వంచించింది  ఎర్రబెల్లి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది  పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది ...

బాన్సువాడలో టీబి, హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ డివిజన్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బొర్లం గ్రామపంచాయతీ లో బుధవారం నిజామాబాద్ జోనల్ సూపర్వైజర్ రజిత ఆధ్వర్యంలో టిబి, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధులపై అవగాహన సదస్సు నిర్వహించారు....

పాలకుర్తి, బమ్మెర, వల్మీడీ గ్రామాలు చారిత్రాత్మక ప్రదేశాలు

ఎల్లలు దాటిన పోతన పద్యాలు  ఆరు నెలల్లో పోతన స్మృతి వనాన్ని ప్రారంభిస్తాం  పాలకుర్తి , బమ్మెర, వల్మిడి గ్రామాలను టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు  పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ...

ప్రజలకు ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి నెరవేస్తా.. అభివృద్ధి చేసి చూపిస్తా

_ రుణమాఫీ ఫై అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ సిద్ధమా.. మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల /వేములవాడ/ప్రతినిధి -కేసిఆర్ 20 వేల కోట్లు ఖర్చుపెట్టిండు.. ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు..-పది నెలల్లో 50 వేల...