Breaking News

తగ్గు ముఖం పట్టిన నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జున సాగర్ లోని నీటి మట్టం రోజు రోజు కు తగ్గుముఖం పడుతుంది,ఎగువ నుంచి రిజర్వాయర్ కు స్వల్ప ఇన్ ఫ్లో ఉండటం వలన కుడి ఎడమ...

గడువు ముగిసిన ఆహార పదార్థాలు విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు

మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి రాజన్న సిరిసిల్ల జిల్లా లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు(చిప్ప్స్), ఇతర పదార్థాలు) విక్రయిస్తున్న ఏజెన్సీ పై కేసు నమోదు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని...

సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మనం ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ప్రజాపాలన విజయోత్సవంలో సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్.. రిబ్బన్ కట్ చేసి ప్రజ్వల...

రాబోయే 4 సంవత్సరాలలో లక్ష కోట్లతో పేదలకు 20 లక్షల ఇండ్లు నిర్మిస్తాం..

_ రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మన ప్రగతి న్యూస్ రాజన్న సిరిసిల్ల/వేములవాడ ప్రతినిధి వేములవాడ ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా రెవెన్యూ శాఖ మంత్రి పోంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మనందరి...

పార్టీ కోసం కష్టపడ్డ వారికి ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందిఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నల్లా అండాలు వైస్ చైర్మన్ గా ఇరెంటి సాయి కృష్ణ, ప్రమాణ స్వీకారం మనప్రగతిన్యూస్/పాలకుర్తి: పార్టీ కోసం కష్టపడ్డ వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే...

వేములవాడ కు 679 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవం

_ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన ప్రగతి న్యూస్/ రాజన్న సిరిసిల్ల/ వేములవాడ వేములవాడ ప్రారంభోత్సవం శంకుస్థాపన భాగంగా బుధవారం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం సీఎం రేవంత్ రెడ్డి ప్రజ్వల...

వరి కొయ్యలను కాలిస్తే ముప్పే.!

అవగాహనలేమితో కొయ్యలు, గడ్డి పొలంలోనే దహనం భూమిలోని అవశేషాలు, ఖనిజ లవణాలు నశిస్తాయని అంటున్న వ్యవసాయ అధికారులు మన ప్రగతి న్యూస్ /రఘునాథపల్లి : వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రఘునాథపల్లి మండలంలోని...

పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

మన ప్రగతి న్యూస్/ పిట్లం: పిట్లం మండలంలోని రాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం ఆర్ బి ఎస్ కే వైద్యాధికారులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులను ఆరోగ్యవంతులుగా...

సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో విజయవంతంగా ముగిసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా నెట్ బాల్ సెలక్షన్స్

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి నాగార్జునసాగర్ నందికొండ హిల్ కాలనీలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ నందు నల్లగొండ జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లాస్థాయి అండర్ 14...

బాన్సువాడ లో రైతులకు సబ్సిడీపై శనగ విత్తనాలు పంపిణీ

మన ప్రగతి న్యూస్/ బాన్సువాడ డివిజన్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని కోనాపూర్ క్లస్టర్ పరిధిలోని గ్రామాల రైతులతో కోనాపూర్ గ్రామంలో గల రైతు వేదికలో బుధవారం మండల వ్యవసాయ అధికారి షోయాజుల్ల సమావేశాన్ని...