Breaking News

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ దే ఫై చెయ్

మన ప్రగతి న్యూస్/టేక్మాల్ మెదక్ జిల్లా టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మ రమేష్ మాట్లాడుతూ ప్రతిపక్షాలు టి.ఆర్.ఎస్, బీజేపీలు ఎన్ని కుట్రలు,కుతంత్రాలు చేసి ప్రజల మన్నలు పొందాలి అని చూసిన...

ఓటరు తీర్పు ఏటో.?

-భవితవ్యం పై పార్టీలకు కునుకే కరువుఎవరి వ్యూహం వారిదే.,-ఎవరి ధీమా వారిదే. -ఎన్ హెచ్ ఆర్ సి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంజం సాంబశివరావు. మన ప్రగతి న్యూస్/కరీంనగర్ జిల్లా స్థాపర్: మున్సిపల్,కార్పోరేషన్ గడ్డపై సాగుతున్న,రాజకీయ...

మున్సిపల్ ఎన్నికల దృశ్య జిల్లా పరిధిలో పోలీస్ యాక్ట్ అమలు:జిల్లా ఎస్పీ

మన ప్రగతి న్యూస్ /రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో మున్సిపల్ ఎన్నికల దృశ్య శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని పోలీస్ యాక్ట్ 1861ప్రకారం నెల రోజుల ఫిబ్రవరి 1వ తేది...

వేములవాడ 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోటరాజు అదృశ్యం..

మన ప్రగతి న్యూస్/వేములవాడ: వేములవాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది. పట్టణంలోని 4వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తోటరాజు సోమవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యారు. ఉదయం ఇంట్లో టిఫిన్ చేసి...

బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు..

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: టీవీఎస్ ఎక్సెల్ బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శంకరపట్నం మండలం కాచాపూర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి (50) తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కేశవపట్నం వెళ్తుండగా.. మార్గమధ్యంలో ఆల్ఫ్రెడ్...

వీధి కుక్కల దాడిలో గొర్రెల మృతి.

మన ప్రగతి న్యూస్ / గుండాల:వీధి కుక్కల స్వైర విహారంతో గొర్రెలు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన రైతుదేవన బోయిన సోమ నర్సయ్య గొర్రెలదొడ్డి గ్రామ...

బోరు బావి కి మరమ్మత్తులు చేసిన సర్పంచ్

మన ప్రగతి న్యూస్/శంకరపట్నం: రెండు సంవత్సరాలుగా నీటి ఎద్దడితో అలమటిస్తున్న స్పెషల్ ఆఫీసర్ కి, పంచాయతీ కార్యదర్శి కి తెలిపిన పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు.శంకరపట్నం మండలం మెట్పల్లి లో 7వ,8వ వార్డు కాలనీవాసులకు బోరు...

ఫోన్ టాపింగ్ విచారణకు భయపడుతున్న కెసిఆర్.

మండల సర్పంచ్ ల అధ్యక్షుడు దోమ్మటి నరసయ్య.. మనప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట ఫోన్ టాపింగ్ కేసు విచారణలో శిక్ష తప్పదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడుతున్నారని మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య...

సీతారాంపురంలో బీఆర్ఎస్ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించిన యువనేత సిద్ధార్థ

మన ప్రగతి న్యూస్/మిర్యాలగూడ మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన వార్డు కార్యాలయం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత సిద్ధార్థ...

ఉప్పల్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ నష్టాలతో యువకుడి ఆత్మహత్య

మన ప్రగతి న్యూస్/ ఉప్పల్, మేడ్చల్ జిల్లా స్టాపర్ : ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోడియం నైట్రేట్ విషం తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుడు...